AP: అమరావతి రోడ్డులో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిల్లీస్ రెస్టారంట్రెస్టారెంట్ వద్ద బైక్ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.