టెంకాయ చెట్ల పాలెం పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత

3958చూసినవారు
ఉలవపాడు మండలం టెంకాయ చెట్ల పాలెం గ్రామం పోలింగ్ బూతు వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కందుకూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ పోలింగ్ బూతులోకి వెళుతుండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం నాయకులు మధ్య తోపులాట జరిగింది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో ఎన్నికల పోలింగ్ నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్