కందుకూరు ఎమ్మెల్యేను కలిసిన నూతన ఎస్సై

84చూసినవారు
కందుకూరు ఎమ్మెల్యేను కలిసిన నూతన ఎస్సై
కందుకూరు పట్టణం నూతన ఎస్సైగా సాంబయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ను కలిశారు. పట్టణంలో శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్సై కు ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్