టిడిపి నేతలతో మాలేపాటి సమావేశం

79చూసినవారు
టిడిపి నేతలతో మాలేపాటి సమావేశం
దగదర్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి టిడిపి నాయకులు కార్యకర్తలతో మాలేపాటి సుబ్బానాయుడు సమావేశమయ్యారు. 23వ తేదీ మండలానికి కావ్య కృష్ణారెడ్డి వస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్