పెద్ద రాముడు పాలెం లో వైసీపీకి భారీ షాక్

82చూసినవారు
పెద్ద రాముడు పాలెం లో వైసీపీకి భారీ షాక్
కావలి మండలం తుమ్మలపెంట పంచాయతీ పెద్దరాముడుపాలెం కు చెందిన వైసీపీ నేతలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కొండూరు తిరుపతి, సోమయ్య గారి యానాది, బుచ్చం గారి పోలయ్య, కొండూరు గోవిందు, కొండూరు శ్రీనివాసులు, తదితరులు వైసీపి ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి వారికి శుక్రవారం టీడీపీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్