బోగోలులో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం

82చూసినవారు
బోగోలులో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం
బోగోలు పట్టణంలో ఆదివారం రాత్రి వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ వైసిపి ప్రభుత్వంలో పొందిన సంక్షేమ అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు అంకులయ్యా, రమణయ్య నాయుడు, గోపిశెట్టి వెంకయ్య, తోటపల్లి సాగర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్