తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యం: వేమిరెడ్డి

53చూసినవారు
తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో జరిగిన ప్రజా గళం బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోవూరు నియోజకవర్గం అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని వీపిఆర్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్