తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ

54చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని వవ్వేరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మాజీ ఎంపీటీసీ శ్రవణ్ ఆయన అనుచరులు గురువారం వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కోవూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్