కోవూరులో లక్ష మెజార్టీతో గెలవబోతున్నాము: ప్రశాంతి రెడ్డి

83చూసినవారు
కోవూరు మండలంలో బుధవారం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వందల కోట్ల మేర ఇసుక, గ్రావెల్ అవినీతి సొమ్ము తిన్నారని ఎమ్మెల్యే ప్రసన్న పై మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర కోట్ల రూపాయల కమిషన్ దండుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా తాను సార్వత్రిక ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్