రాబోయే ఎన్నికల్లో మరోసారి వైసీపీ గెలవడం ఖాయమని రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు అన్నారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విపిఆర్ దంపతులు డబ్బుతో నాయకులను కొనగలరు కాని ఓటర్లను కొనలేరన్నారు. వైసీపీలో పదవులు అనుభవించి ముస్లిం మైనార్టీ కి జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సీటు ఇవ్వడంతో వారు పార్టీ మారారని ఆరోపించారు. వేమిరెడ్డి డబ్బులు నమ్ముకుని రాజకీయం చేస్తున్నారన్నారు.