నెల్లూరు నగరంలోని 49 డివిజన్లో సిపిఎం పార్టీ
మూలం రమేష్ శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మూలం రమేష్ సిపిఎం సీనియర్ నాయకులు పెనుబల్లి చంద్రారెడ్డి మాట్లాడుతూ మతోన్మాద బీజేపీకి వంత పాడుతున్న వైసిపి, టిడిపి, జనసేన కూటమిని ఓడించాలని కోరారు.