గిరిజన ఉద్యోగి సాయిబాబాకు న్యాయం చేయండి: యానాదుల సంక్షేమ సంఘం

76చూసినవారు
గిరిజన ఉద్యోగి సాయిబాబాకు న్యాయం చేయండి: యానాదుల సంక్షేమ సంఘం
కావలి ఎమ్మార్వో కార్యాలయంలో అటెండర్ చలంచర్ల సాయిబాబా ఉద్యోగ విరమణ, ఎస్ఆర్ విషయంలో సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని క యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసి పెంచలయ్య సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీవీఎంసి సభ్యులు సభ్యులు కొప్పొల రఘ, జిల్లా అధ్యక్షులు మానికల మురళీ, ప్రధాన కార్యదర్శి మాకాని రవీంద్రబాబు, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్