ప్రజలకు నిరాశ మిగిల్చిన వర్షం

82చూసినవారు
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, మర్రిపాడు, జలదంకి, అనంతసాగరం, ఆత్మకూరు, దుత్తలూరు, గుడ్లూరు మండలాలోని పలు ప్రాంతాల్లో వాతావరణం లో మార్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఆకాశంలో స్వల్ప మార్పులు చోటుచేసుకొని నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఇటీవల కాలంలో తీవ్ర ఎండల వల్ల అల్లాడిపోయిన ప్రజలు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి నిరాశ మిగులుస్తూ వర్షం పడకుండా నల్లటి మేఘాలతోనే ఆగిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్