ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు నిర్వహించాలి: కలెక్టర్

67చూసినవారు
ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు నిర్వహించాలి: కలెక్టర్
అనంతపురం జిల్లాలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాలులో ఎస్పీ జగదీశ్ తో కలిసి శుక్రవారం రహదారుల భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు గురించి పలు సూచనలు చేశారు. అదే విధంగా పోలీసుల కూడా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్