సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

61చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
అనంతపురానికి చెందిన ఐదుగురు బాధితులకి సీఎం రిలీఫ్ ఫండ్ అందింది. ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం అందజేశారు. కోసినేపల్లి వేణుగోపాల్ - రూ. 1, 05, 452, డొక్కా కల్పన 5. 23, 920, శశికళ - 1, 01, 964, ప్రసాద్ - రూ. 35, 000, దూదేకుల రేహానకు రూ. 69, 650 చొప్పున ఎమ్మెల్యే అందజేశారు.

సంబంధిత పోస్ట్