నేషనల్ పార్క్ ను సర్వ నాశనం చేశారు: ఎమ్మెల్యే

72చూసినవారు
నేషనల్ పార్క్ ను సర్వ నాశనం చేశారు: ఎమ్మెల్యే
అనంతపురంలోని శిల్పారామంలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో వైసీపీ పాలకులు నేషనల్ పార్క్ ను సర్వ నాశనం చేశారని ఆరోపించారు. రానున్న రోజులలో నేషనల్ పార్క్ కు పూర్వ వైభవం తెస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్యెల్యేతో పాటు కలెక్టర్ వినోద్ కుమార్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్