తిరుమల లడ్డు లో పంది కొవ్వు కలిపిన వారి పై కేసు నమోదు చేయాలి

53చూసినవారు
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ నేతలపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ధర్మవరం జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పంది కొవ్వు కలిపిన నెయ్యితో లడ్డూ చేసిన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్