ప్రశాంతంగా ఉగాది ఉత్సవాలను జరుపుకొండి- ఎస్ ఐ కే ఎం లింగన్న

572చూసినవారు
నల్లచెరువు మండలంలోని ప్రజలు ప్రశాంతంగా ఉగాది పండుగను జరుపుకోవాలని మండల ఎస్ ఐ కే ఎం లింగన్న స్థానిక పోలిస్ స్టేషన్ లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. మండల పరిధి ఓరువాయి, నల్లచెరువు గ్రామాలలో యల్లమ్మ స్వామి ఉత్సవాలు జరుగుతాయని, ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి జ్యోతులు నిర్వహిస్తారని అలాంటి సమయంలో ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు అల్లర్లకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్