కంబదూరు: సినిమా డైరెక్టర్ ను సన్మానించిన నూతిమడుగు వాసులు

60చూసినవారు
కంబదూరు: సినిమా డైరెక్టర్ ను సన్మానించిన నూతిమడుగు వాసులు
కంబదూరు మండలం నూతిమడుగులో ‘మహాశివ' సినిమా డైరెక్టర్ కార్తీక్, ఆయన టీం సభ్యులను గ్రామ ప్రజలు ఆదివారం సన్మానించారు. తమ గ్రామానికి చెందిన కార్తీక్ తీసిన 'మహాశివ' అనే తెలుగు సినిమాకు ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఒడిశా-2024 అవార్డు, అలాగే బెస్ట్ షార్ట్ ఫిల్మ్ జాతీయ అవార్డు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్