తిరుపతి లడ్డును అపవిత్రం చేసిన వారే విమర్శించడం తగదు

82చూసినవారు
తిరుపతి లడ్డును అపవిత్రం చేసిన వారే విమర్శించడం తగదు
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం రెండింటిని సమపాళ్ళుగా అభివృద్ధి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. 100 రోజుల్లోనే మంచి ప్రభుత్వమని ప్రజల మన్ననలను అందుకున్నారన్నారు. అలాంటి తమ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదని, తెలుగుదేశం పార్టీ నాయకులు మోరేపల్లి మల్లికార్జున, అమిలినేని లక్ష్మీనారాయణ, గోళ్ల వెంకటేశులు, బిజెపి ఇంచార్జ్ దేవరాజ్, జనసేన రాజేష్ తదితరులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్