పశువైద్యాధికారుల ఆధ్వర్యంలో ప్రపంచ రేబిస్ దినోత్సవం

82చూసినవారు
పశువైద్యాధికారుల ఆధ్వర్యంలో ప్రపంచ రేబిస్ దినోత్సవం
కళ్యాణదుర్గం మండలం ముద్దినాయనపల్లి గ్రామంలో శనివారం పశువైద్య శాఖ ఏడీ శ్రీనివాస్ గుప్తా, మండల పశువైద్యాధికారి రమేశ్ ఆధ్వర్యంలో ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారులు మాట్లాడుతూ మనుషులు, పశువులకు కుక్క ఒక్క కాటు వేస్తే రేబిస్ వ్యాధి సోకుతుందన్నారు. ఈ సందర్భంగా వారు కుక్క కరిచిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్