కుళ్లాయిస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజు

565చూసినవారు
నార్పల మండల పరిధిలోని గూగూడు కుళ్లాయిస్వామిని ఆదివారం సాయంత్రం మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాయల్ మురళీ, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్