సోమందేపల్లీ చెరువులో చేపల వేట

58చూసినవారు
శ్రీ సత్యసాయిజీల్లా సోమందేపల్లీ మండల కేంద్రంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షానికి చెరువు మరువ పారుతోంది. దింతో చేపల వేటకు గ్రామస్థులు చెరువు మరవ వద్ద క్యూ కట్టడంతో సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్