తూకం తగ్గితే కఠిన చర్యలు: శివశంకర్

60చూసినవారు
తూకం తగ్గితే కఠిన చర్యలు: శివశంకర్
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో మంగళవారం తూనికల అధికారి శివశంకర్ కిరాణా షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ప్రజలు తమ అవసరాలకు కొనే నిత్యావసర సరుకులలో తూకాలు తగ్గిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అయితే తూనికల అధికారి వస్తున్నారన్న సమాచారం అందుకున్న షాపుల యజమానులు తమ షాపులు మూసేసారని, త్వరలో మళ్ళీ ఆకస్మిక తనిఖీలు చేస్తామని అయన తెలిపారు.

సంబంధిత పోస్ట్