మరువ పారుతున్న మంచేపల్లి చెరువు

85చూసినవారు
సోమందేపల్లి మండలం మంచేపల్లి గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి చెరువు మరువ పోతున్నది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ చెరువు వద్దకు వెళ్లి ఆసక్తిగా తిలకిస్తున్నారు. అదేవిధంగా గ్రామ పెద్దలు, తలారులు ఆనవాయితీ ప్రకారం మంచేపల్లి చెరువు మరవ పారడంతో మంగళవారం గంగపూజ చేశారు.

సంబంధిత పోస్ట్