సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు: ఆవుటాల రమణారెడ్డి

548చూసినవారు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని సత్యసాయి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఆవుటాల రమణారెడ్డి పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన పెన్షన్లు పంపిణీ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3000 రూపాయలు పెన్షన్ పెంచి లబ్ధిదారులకు అందజేశారు అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్