సత్యసాయి జిల్లాలోని మడకశిర, హిందూపురం, పుట్టపర్తి, కదిరి, అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల పరిశీలికలు నియమితులైన అన్బు కుమార్ పుట్టపర్తి లోని స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. కర్ణాటక రాష్ట్రం నికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి గురువారం సాయంత్రం స్ట్రాంగ్ రూమును పరిశీలించి, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై తనకు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు.