పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించాలి: భాస్కర్ నాయుడు

83చూసినవారు
కొత్తచెరువు లో హాస్టల్ విద్యార్థులకు ఆదివారం పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు పర్యావరణ విశిష్టతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రకృతి, సహజవనరుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ, లక్షల ఎకరాలలో అడవులను కాల్చి వేసుకోవడంవల్ల జరిగే నష్టాన్ని తెలిపారు. చెట్లను కాపాడాలని, చెట్లను అడవులను ప్రకృతిని కాపాడు కోవాలని, ఇప్పటినుండి విద్యార్థులు నడుంబిగించాలని, బాధ్యతగా సమాజంలో తమవంతుపాత్ర పోషించాలని ఆయన తెలియజేశారు.

సంబంధిత పోస్ట్