అనారోగ్యంతో మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ మృతి

64చూసినవారు
అనారోగ్యంతో మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామానికి చెందిన మండల వైసిపి యువజన కార్యకర్త మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ పుట్టపర్తి మల్లికార్జున (35) గురువారం రాత్రి కిడ్నీ వ్యాధితో మృతిచెందారు. మల్లికార్జున గత కొద్ది రోజులుగా రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆయన భార్య ఒక కిడ్నీ దానం చేశారు. వైద్యులు అతనికి కిడ్నీ మార్పిడి చేశారు అయినా కూడా సక్రమంగా పని చేయకపోవడంతో తీవ్ర అనారోగ్యంతో మృతిచెందారు.

సంబంధిత పోస్ట్