ఎమ్మెల్యే పరిటాల సునీతతో రాప్తాడు తహశీల్దార్ భేటీ

55చూసినవారు
ఎమ్మెల్యే పరిటాల సునీతతో రాప్తాడు తహశీల్దార్ భేటీ
అనంతపురం రూరల్ మండల తహసీల్దార్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన మోహన్ కుమార్ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలంలోని పలు సమస్యల గురించి చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని ఆయనకు సూచించారు.

సంబంధిత పోస్ట్