ఎస్సీబీ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు మద్యం పారబోత

70చూసినవారు
ఎస్సీబీ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు మద్యం పారబోత
ఎస్ ఈబి డిప్యూటీ కమిషనర్ విశాఖపట్నం వారి ఆదేశాల ప్రకారం బుధవారం ఆముదాలవలస లో గల స్టేషన్ వద్ద ద్విచక్ర వాహన వేలం పాట నిర్వహించారు. మొత్తం 2, 714 రూపాయలకు వేలంపాటలో ధర పలికిందని అధికారులు వెల్లడించారు. అలాగే వివిధ తనిఖీల్లో ఆముదాలవలస ఎస్ హెచ్ ఓ ద్వారా పట్టుబడిన మొత్తం 19 కేసుల అక్రమ మద్యం ను పారబోసినట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్, డబ్ల్యూపిఎస్, వీఆర్వో తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్