భూమాతను కాపాడండి.. జిల్లా విద్యాశాఖాధికారి

79చూసినవారు
భూమాతను కాపాడండి.. జిల్లా విద్యాశాఖాధికారి
శ్రీకాకుళం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ధరిత్రీ దినోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జిల్లా విద్యాశాఖాధికారి కె. వెంకటెశ్వర రావు మొక్కలను నాటి అవగాహనా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా భూతాపాన్ని తగ్గించ్చేటట్లు కృషి చేయాలని ఆయన కోరారు. పర్యావరణపట్ల, భూమిని రక్షించడం పై నీటి వినియోగంపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్