ఘనంగా శ్రీరామనవమి పూజా పందిరిరాట

67చూసినవారు
కంచిలి మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ ఆవరణలో మంగళవారం ఉగాది పర్వదినం నాడు శ్రీరామనవమి పూజా పందిరిరాట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ రాములోరికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంచిలి పట్టణ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో రైల్వేస్టేషన్ ఆవరణలో ఆథ్యాత్మిక శోభ వెల్లువిరిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్