పాఠశాలకు చేరిన పుస్తకాల పరిశీలన

64చూసినవారు
పాఠశాలకు చేరిన పుస్తకాల పరిశీలన
ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే
పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి పుస్తకాలను పంపిణీ చేయాలని హిరమండలం విద్యాశాఖ అధికారి రాంబాబు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో స్టాక్ పాయింట్ లో ఉన్న పుస్తకాలను పరిశీలించారు. ప్రస్తుతం పుస్తకాలను ప్రభుత్వం ఎంఆర్సి స్టాక్ పాయింట్స్ సెంటర్లకు పంపించిందని, ఇంకా ఇతర సామాగ్రి రావాల్సి ఉందని ఆయన తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్