శ్రీ కొత్తమ్మ తల్లికి పట్టు వస్త్రాలను అందజేసిన కేంద్రమంత్రి

70చూసినవారు
కోటబొమ్మాలి మండల కేంద్రంలోని స్థానిక శ్రీ కొత్తమ్మతల్లి ఆలయంలో మంగళవారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సతి సమేతంగా పూజలు చేశారు. ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారికి భార్యతో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు. వేద పండితులు ఆశ్వీరచనం అందించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రతి ఏడాది అమ్మవారి ఉత్సవాలకు మొదటగా పట్టు వస్త్రాలను అందించడం ఆనవాయితీగా వస్తుందన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్