నేడు తోలాపిలో టిడిపి శంఖారావం కార్యక్రమం

60చూసినవారు
నేడు తోలాపిలో టిడిపి శంఖారావం కార్యక్రమం
పొందూరు మండలం తోలాపి గ్రామంలో గురువారం ఉదయం 8 గంటలకు టిడిపి కూటమి ఆధ్వర్యంలో శంఖారావం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల టిడిపి అధ్యక్షులు చిగిలిపల్లి రామ్మోహన్ రావు తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ తో పాటు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు, పాల్గొంటారని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని టిడిపి జనసేన బిజెపి పార్టీలకు చెందిన శ్రేణులు జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్