లావేరులో సబ్సిడీపై రైతులకు విత్తనాలు పంపిణీ

79చూసినవారు
ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. లావేరు మండల కేంద్రంలో మంగళవారం సబ్సిడీపై రైతులకు విత్తనాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడే వారిని అన్నారు.

సంబంధిత పోస్ట్