8. 30 కేజీలతో పట్టుబడ్డ గంజాయి.. అదుపులోకి నిందితుడు

80చూసినవారు
ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒడిస్సాకు చెందిన వ్యక్తి వద్ద పోలీసులు 8. 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు శనివారం సీఐ చిన్నంనాయుడు విలేకరులతో తెలిపారు. ఒడిస్సా నుంచి గుజరాత్ కు అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్