రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

66చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
మందస మండలం పాలవలసలో జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ మేరకు కొర్ల నుండి పాలవలస వస్తుండగా బైక్ జారి పడటంతో ఈ ప్రమాదం సంభవించినట్టు వెంకటరావు తెలిపారు. అయితే స్థానికులు క్షతగాత్రునికి చికిత్స నిమిత్తం 108 సహాయంతో సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్