మందసలో సిఐటియు ఆధ్వర్యంలో డిమాండ్స్ డే

52చూసినవారు
మందసలో సిఐటియు ఆధ్వర్యంలో డిమాండ్స్ డే
డిమాండ్స్ డే సందర్భంగా పలాస నియోజకవర్గం మందసలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంను నిర్వహించి తహశీల్దార్ తిరుమల బాబుకు గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణ, జాతీయ నగదు బదిలీకరణ పథకంను ఆపాలనీ, కనీస వేతనం నెలకు రూ. 26వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్