గిరిపుత్రుల సంక్షేమ ధ్యేయంగా పరిపాలన

83చూసినవారు
గిరిపుత్రుల సంక్షేమ ధ్యేయంగా పరిపాలన
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గిరిపుత్రుల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా తీసుకుని పరిపాలన కొనసాగిస్తున్నారని, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. మంగళవారం మెలియాపుట్టి మండలంలోని వెంకటాపురం సచివాలయం పరిధిలోని గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. గిరిజనులతో మాట్లాడుతూ వారి ఆర్థిక పురోభివృద్ధికి జగన్ మోహన్ రెడ్డి సహకారం అందించాలని మళ్లీ అతనినే ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్