కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలి

561చూసినవారు
కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలి
మంగళవారం పాతపట్నంలో నిర్వహించిన కోటను విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. పాతపట్నం నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరవేయాలని, ఎంజీఆర్ ను, ఎంపీ రామ్మోహన్ నాయుడు గెలిపించాలని కోరారు. జిల్లాపార్టీ అధ్యక్షులు కలమట, పార్లమెంట్ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పాతపట్నం నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి మామిడి గోవిందరావు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్