లలితా త్రిపుర సుందరీ దేవిగా పాతపట్నం అమ్మవారు

80చూసినవారు
లలితా త్రిపుర సుందరీ దేవిగా పాతపట్నం అమ్మవారు
పాతపట్నం నీలమణి దుర్గా అమ్మవారి నవరాత్రుల ఉత్సవాలు సందర్భంగా ఆదివారం శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవదాయ, ధర్మదాయ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలు సందర్భంగా లలిత త్రిపుర సుందరీ దేవికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్