వైసీపీ ప్రచారంలో వాహనం ఢీకొని బాలుడు మృతి

6523చూసినవారు
రాజాం-చీపురుపల్లి రోడ్డులో గురువారం రాత్రి వైసీపీ ప్రచార రథం భరద్వాజ్ అనే పదేళ్ల బాలుడిపై దూసుకెళ్లింది. రెండు చక్రాలు ఎక్కిపోవడంతో స్థానికులు ప్రాంతీయ హాస్పిటల్‌కు తరలించిగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. మరోవైపు స్థానికులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.

సంబంధిత పోస్ట్