టిడిపిలోకి వైకాపా ఎస్సీ సెల్ నేతలు

81చూసినవారు
టిడిపిలోకి వైకాపా ఎస్సీ సెల్ నేతలు
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తుపాకుల రవికుమార్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు దాసరి పూర్ణచంద్రరావులతో వంద కుటుంబాలు శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఆధ్వర్యంలో శనివారం టీడీపీలో చేరారు. శంకర్ వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ, వైకాపా పాలనలో అభివృద్ధి, సంక్షేమమే కాదు పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు, విలువ లేకుండా పోయిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్