ఓటడిగే హక్కు, అర్హత వైసీపీ నేతలకు లేదు: గొండు శంకర్

72చూసినవారు
శ్రీకాకుళం నియోజకవర్గంలో ఓటడిగే హక్కు, అర్హత వైసీపీ నేతలకు లేదని నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. అయిదేళ్లలో కన్నెత్తి చూడని ధర్మాన ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ప్రజల ముందుకు వస్తారని ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరంలోని మంగువారితోటలో శనివారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లిన ఆయన టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్