టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 50 ఏళ్లకే పింఛన్ పథకం

81చూసినవారు
నందిగాం మండలం శివరాంపురం, రౌతుపురం గ్రామాల్లో రాష్ట్ర టిడిపి అధ్యక్షులు టెక్కలి నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చన్నాయుడు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే 50 సంవత్సరాలకే 4 వేల రూపాయలు చొప్పున పింఛను అందిస్తామన్నారు. ప్రచారంలో అచ్చన్నాయుడుకి స్థానికులు ఘన స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్