శ్రీకాకుళం: మంత్రిని కలిసిన సబ్ కలెక్టర్లు

65చూసినవారు
శ్రీకాకుళం: మంత్రిని కలిసిన సబ్ కలెక్టర్లు
శ్రీకాకుళం, టెక్కలి సబ్ కలెక్టర్ లుగా నియమితులైన కే. సాయిప్రత్యూష, ఎం. కృష్ణమూర్తిలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధ్యతగా పనిచేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆర్డీఓలను అభినందించారు.

సంబంధిత పోస్ట్