190 పరుగులతో టీమ్ ఇండియా ఆధిక్యం

115225చూసినవారు
190 పరుగులతో టీమ్ ఇండియా ఆధిక్యం
ఉప్పల్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 436 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్ 421/7 స్కోరుతో మూడో రోజు భారత్ ఆట ప్రారంభించింది. కాసేపటికే మిగిలిన మూడు వికెట్లను భారత్ కోల్పోయింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. భారత్ 436 పరుగులు చేసింది. 190 పరుగులతో టీమ్ ఇండియా ఆధిక్యంలో ఉంది.

సంబంధిత పోస్ట్