ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ కార్యాకర్తల మధ్య వాగ్వాదం

83చూసినవారు
ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ కార్యాకర్తల మధ్య వాగ్వాదం
కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మున్సిపల్ ఛైర్మన్ ఇంటికి వెళ్లడంతో టీడీపీ కార్యకర్తలు అతడిని అడ్డుకున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యాకర్తల మధ్య గొడవ చెలరేగి ఉద్రిక్తతకు దారి తీసింది. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్